పృథ్వీరాజ్ పదవికి రాజీనామా చేయాలని జగన్ ఆదేశాలు..

by సూర్య | Sun, Jan 12, 2020, 07:11 PM

ఆడియో టేపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ పై వేటు పడింది. ఈ వ్యవహారాన్ని సీఎం జగన్ దృష్టికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీసుకెళ్లారు. ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీని వెంటనే రాజీనామా చేయాలని జగన్ నిర్దేశించారు. ఈ ఆదేశాల మేరకు వెంటనే రాజీనామా చేయాలని పృథ్వీరాజ్ కు వైవీ సుబ్బారెడ్డి సూచించారు. కాగా, టేపుల వ్యవహారం ఘటనపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. టేపులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పూర్తిస్థాయి విచారణ చేయాలని వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM