టీడీపీ కార్యాలయం నిర్మాణ సంస్థకు రెవెన్యూ శాఖ నోటీస్!

by సూర్య | Sun, Oct 13, 2019, 07:38 PM

ఆంధ్ర ప్రదేశ్ లోని టీడీపీ కార్యాలయం నిర్మాణ సంస్థకు రెవెన్యూ శాఖ నోటీస్ జారీ చేసింది. మంగళగిరి దగ్గర పోరంబోకు స్థలాన్ని పూడ్చి టీడీపీ కార్యాలయం నిర్మిస్తున్న ఎస్ఆర్ఆర్ సంస్థకు రెవెన్యూ శాఖ నోటీస్ జారీ చేసింది. వారం రోజుల్లోగా ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో హెచ్చరించింది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM