వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన జియో

by సూర్య | Sun, Oct 13, 2019, 08:54 AM

జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు చేసే ఫోన్ కాల్స్ పై నిమిషానికి 6 పైసలు వసూలు చేయబోతున్నామంటూ వినియోగదారులకు ఆ సంస్థ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో జియో వినియోగదారులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో, తమ కస్టమర్లకు జియో గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ కు సంబంధించి 30 నిమిషాల ఉచిత టాక్ టైమ్ ను అందించనున్నట్టు తెలిపింది. తొలిసారి రీచార్జ్ చేయించుకున్న ఖాతాదారులకు ఈ ఆఫర్ ను ఇస్తున్నట్టు తెలిపింది. అయితే, రీచార్జ్ ప్లాన్లను ప్రకటించిన తొలి వారం రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని చెప్పింది.

Latest News

 
రెండు దొంగ ఓట్లు వేసైనా గెలిపించండి.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్ Sat, Apr 20, 2024, 07:47 PM
చంద్రబాబును అందరూ మర్చిపోయినా, నేను మర్చిపోను: సింగర్ స్మిత Sat, Apr 20, 2024, 07:36 PM
తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు.. బంగారం ఎన్నివేల కేజీలంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏకంగా వేల కోట్లలో Sat, Apr 20, 2024, 07:31 PM
ఏపీలో బీఆర్ఎస్ పోటీ..? బీఫామ్ కోసం కేసీఆర్ వద్దకు లీడర్ Sat, Apr 20, 2024, 07:25 PM
అన్న దగ్గర కోట్లలో బాకీపడిన షర్మిల.. వదిన వద్ద కూడా అప్పులు..ఎంత ఆస్తి ఉందంటే Sat, Apr 20, 2024, 07:20 PM