రూ20 లక్షల విలువైన గంజాయి పట్టివేత

by సూర్య | Sun, Oct 13, 2019, 07:52 AM

తెలుగు రాష్ట్రాలలో రోజూ ఎక్కడో చోట పోలీసులు గంజాయి సరఫరా, రవాణాను పట్టుకుంటున్నా రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా కృష్ణాజిల్లా బాపులపాడు మండలం సీతారామపురం వద్ద పోలీసులు రెండు క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. విశాఖ నుండి గన్నవరం తరలిస్తున్న ఈ గంజాయి విలువ దాదాపు ఇరవై లక్షలకు పైనే ఉంటుందని అంచనా వేస్తుండగా ఇద్దరు వ్యక్తులతో పాటు లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Latest News

 
ఈ నెల 23 నుండి డిగ్రీ పరీక్షలు Fri, Apr 19, 2024, 01:22 PM
వ్యక్తి అనుమానస్పద మృతి Fri, Apr 19, 2024, 01:19 PM
క్వింటా చింత పండు గరిష్టంగా రూ.15000 Fri, Apr 19, 2024, 01:18 PM
గుర్తు తెలియని మృతదేహం లభ్యం Fri, Apr 19, 2024, 01:14 PM
వాలంటీరుపై ఎంపీడీవోకు ఫిర్యాదు Fri, Apr 19, 2024, 01:12 PM