by సూర్య | Sat, Oct 12, 2019, 09:45 PM
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయనకు వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
Latest News