దుర్గ‌మ్మ నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి విరాళాల వెల్లువ‌

by సూర్య | Sat, Oct 12, 2019, 08:35 PM

ఇంద్ర‌కీలాద్రిపై శ్రీదుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల దేవ‌స్థానంలో అమ‌ల‌వుతున్న నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి రూ.1,00,116 చొప్పున విరాళాల‌ను శ‌నివారం ఆల‌య ఈవో ఎం.వి.సురేష్‌బాబును క‌లిసి అంద‌జేస్తున్న వివిధ ప్రాంతాల‌కు చెందిన భ‌క్తులు. ఈ సంద‌ర్భంగా దాత‌ల‌కు అమ్మ‌వారి ద‌ర్శ‌నం అనంత‌రం దాత‌ల‌కు వేద పండితుల ఆశీర్వ‌చ‌నం, అమ్మ‌వారి ప్ర‌సాదాలు, చిత్ర‌ప‌టాన్ని ఆల‌య అధికారులు అంద‌జేశారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM