వైసీపీ సర్కార్ వెనిజులా మోడల్ తీసుకొచ్చింది: యనమల

by సూర్య | Sat, Oct 12, 2019, 06:27 PM

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వెనిజులా మోడల్ తీసుకువచ్చిందని టీడీపీ సీనియర్ నేత యనమల ఆరోపించారు. సర్కార్ టెర్రరిజంతో పారిశ్రామిక వేత్తలు బెదిరిపోతున్నారని, అప్పు ఇస్తే ఎలా తీరుస్తారని ఇప్పటివరకు రాష్ట్రాన్ని ఏ బ్యాంకు ప్రశ్నించలేదన్నారు. దళారీ వ్యవస్థను కవర్ చేయడానికి బుగ్గన తాపత్రయ పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ ఆదాయం తప్ప అన్ని రంగాల నుంచి రాబడి తగ్గిపోయిందని విమర్శించారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM