by సూర్య | Sat, Oct 12, 2019, 05:10 PM
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. జగన్ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెడుతున్నాయన్నారు. టీడీపీ హయాంలో విశాఖ ప్రతిష్టను దిగజార్చారని , అవినీతి, భూ కబ్జాల పై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ మంత్రి అవంతి టీడీపీనేతలకు సవాల్ విసిరారు.
Latest News