by సూర్య | Sat, Oct 12, 2019, 03:38 PM
చంద్రబాబు మానసిక రోగిలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే జోగి రమేశ్ విమర్శించారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ యనమల, దేవినేని, సోమిరెడ్డి కూడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారన్నారు. మద్యం షాపులు తగ్గిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకొని సింగపూర్లో దాచుకున్నారని విమర్శించారు.
Latest News