మానసిక రోగిలా మాట్లాడుతున్న చంద్రబాబు: జోగి రమేశ్‌

by సూర్య | Sat, Oct 12, 2019, 03:38 PM

చంద్రబాబు మానసిక రోగిలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే జోగి రమేశ్‌ విమర్శించారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ యనమల, దేవినేని, సోమిరెడ్డి కూడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారన్నారు. మద్యం షాపులు తగ్గిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకొని సింగపూర్‌లో దాచుకున్నారని విమర్శించారు.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM