కేంద్రంతో విబేధించి నష్టపోయామన్న చంద్రబాబు

by సూర్య | Sat, Oct 12, 2019, 02:45 PM

గత ఎన్నికల్లో కేంద్రంతో విబేధించడం వల్లనే ఓటమి పాలయ్యామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల్ని నమ్ముకొని ముందుకు వెళ్లామని కానీ ప్రయోజనం పొందిన వారు సహకరించలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో విబేధించామని, కానీ దాని వల్ల లాభం జరగలేదన్నారు. ఒకవేళ ఆనాడు రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించకుంటే ఈ రోజు పరిస్థితి వేరే తీరుగా ఉండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇక పై భవిష్యత్ లో ఎటువంటి తప్పు లేకుండా ముందుకు వెళ్లాలని, అంతా సమన్వయంతో నడుచుకోవాలని చంద్రబాబు నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగన్ చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలాంటిదని ఎద్దేవా చేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM