by సూర్య | Sat, Oct 12, 2019, 10:13 AM
చెన్నై బీచ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. బీచ్లో ఉన్న చెత్తను స్వయంగా ప్రధాని మోడీ తొలగించారు. మార్నింగ్ వాక్లో భాగంగా బీచ్కు వచ్చిన ప్రధాని మోడీ బీచ్లో చెత్తను చూసి స్వయంగా ఎత్తివేశారు. చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రధాని మోడీ తొలగించారు. స్వచ్ఛ్ భారత్ను మోడీ మాటల్లో కాదు చేతల్లో చూపించారు.
Latest News