ఎస్వీ సర్వశ్రేయ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

by సూర్య | Fri, Oct 11, 2019, 10:07 PM

మ‌లేసియాకు చెందిన ప్ర‌వాస భార‌తీయుడు ర‌వీంద్ర సుబ్ర‌మ‌ణియ‌మ్ శుక్ర‌వారం శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టు కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డిడిని శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టిటిడి ఛైర్మ‌న్   వైవి.సుబ్బారెడ్డికి అంద‌జేశారు.

Latest News

 
నాలుగో లిస్ట్ ఎఫెక్ట్.. చీపురుపల్లిలో టీడీపీకి బిగ్ షాక్ Fri, Mar 29, 2024, 07:34 PM
9 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన.. బొత్సను ఢీకొట్టేది ఆయనే Fri, Mar 29, 2024, 07:30 PM
ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్.. కీలక నేత గుడ్‌ బై.. రేపో మాపో సొంతగూటికి! Fri, Mar 29, 2024, 07:26 PM
బూడిద ఇచ్చే 'బూడి' కావాలా.. అభివృద్ధి ఇచ్చే మోదీ కావాలా?.. సీఎం రమేష్ Fri, Mar 29, 2024, 07:23 PM
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM