by సూర్య | Fri, Oct 11, 2019, 10:07 PM
మలేసియాకు చెందిన ప్రవాస భారతీయుడు రవీంద్ర సుబ్రమణియమ్ శుక్రవారం శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టు కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డిడిని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు.
Latest News