టిటిడికి రూ.70 లక్షలు విలువైన 2 వాహ‌నాలు విరాళం

by సూర్య | Fri, Oct 11, 2019, 10:05 PM

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్ర‌త్యేక ఆహ్వానితులు బెంగ‌ళూరుకు చెందిన  కూపేంద‌ర్‌రెడ్డి శుక్ర‌వారం రూ.70 ల‌క్ష‌లు విలువైన 2 మ‌హేంద్ర అల్టూర‌స్ జి4 కార్ల‌ను టిటిడికి విరాళంగా అందించారు.ఈ మేర‌కు 2 కార్ల‌కు శ్రీ‌వారి ఆల‌యం ఎదుట పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం వాహ‌నాల రికార్డుల‌ను టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు. 

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM