ఖాకీ చొక్కా వేసి ఆటో డ్రైవర్‌గా ...

by సూర్య | Fri, Oct 11, 2019, 06:39 PM

వైఎస్సార్‌ వాహన మిత్ర” కింద ఆటో,క్యాబ్ డ్రైవర్లకు 10వేలు ఆర్థికసాయం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేస్తున్నందుకు ఆటో డ్రైవర్లు ర్యాలీని నిర్వహించారు. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్‌సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ ఖాకీ చొక్కా వేసి ఆటో డ్రైవర్‌గా మారిపోయారు. ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీలో పాల్గొని వేసి ప్రయాణికుల్ని ఎక్కించుకొని ఆటో నడిపారు.ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీలో పాల్గొన్న చిలకలూరిపేట ఎమ్మెల్యే రజినీ తర్వాత జగన్ ఫోటోకు పాల అభిషేకం చేశారు.14వేల‌కుపైగా లబ్ధిదారులు గుంటూరు జిల్లాలో ఉన్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రజల్ని జాగ్ర‌త్త‌గా గ‌మ్యాన్ని చేర్చే ఆటోలు, క్యాబ్ డ్రైవ‌ర్లని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆడుకోబోతుందని చెప్పారు. రోజంతా కష్టపడినా 500రూపాలకి  మించి సంపాదించలేరు కాబట్టి వాహ‌నానికి అక‌స్మాత్తుగా మ‌ర‌మ్మ‌తులకోసం ఇంకా ఇన్స్యరెన్స్కి ఇబ్బంది పడుతున్నారు.జగన్ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంతో ముఖ్యమంత్రి జగన్ పదవి లోకి రాకముందు చెప్పినట్టే అధికారంలోకి రాగానే అమలు చేశారని చెప్పారు.


 

Latest News

 
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM
మురుగునీరు వెళ్లడానికి దారి లేక కాలనీలో అవస్థలు Fri, Mar 29, 2024, 02:50 PM