by సూర్య | Fri, Oct 11, 2019, 02:31 PM
విశాఖలో విషాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవమైన సంఘటన సాగర్ నగర్ లో జరిగింది. ప్రమాదంలో సీహెచ్. ఉమా మహేశ్వర్ రావు (60), లావణ్య(32), శరత్ చంద్ర (38) చనిపోయారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక అంచనా ప్రకారం వీరంతా గ్యాస్ లీక్ చేసుకుని చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News