విశాఖలో విషాదం, ముగ్గురు సజీవ దహనం

by సూర్య | Fri, Oct 11, 2019, 02:31 PM

విశాఖలో విషాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవమైన సంఘటన సాగర్ నగర్ లో జరిగింది. ప్రమాదంలో సీహెచ్. ఉమా మహేశ్వర్ రావు (60), లావణ్య(32), శరత్ చంద్ర (38) చనిపోయారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక అంచనా ప్రకారం వీరంతా గ్యాస్ లీక్ చేసుకుని చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

 
నేడు మంత్రి సురేష్ పర్యటన వివరాలు Fri, Apr 19, 2024, 01:40 PM
నేడు నామినేషన్ దాఖలు చేయనున్న బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి Fri, Apr 19, 2024, 01:33 PM
ఈ నెల 23 నుండి డిగ్రీ పరీక్షలు Fri, Apr 19, 2024, 01:22 PM
వ్యక్తి అనుమానస్పద మృతి Fri, Apr 19, 2024, 01:19 PM
క్వింటా చింత పండు గరిష్టంగా రూ.15000 Fri, Apr 19, 2024, 01:18 PM