by సూర్య | Fri, Oct 11, 2019, 11:41 AM
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ బోపన్న శుక్రవారం దర్శించుకున్నారు.గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్న వారు శుక్రవారం ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు.వారికి తితిదే అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి శేషవస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Latest News