తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు

by సూర్య | Fri, Oct 11, 2019, 11:41 AM

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్.వి.రమణ, జస్టిస్‌ బోపన్న శుక్రవారం దర్శించుకున్నారు.గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్న వారు శుక్రవారం ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు.వారికి తితిదే అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి శేషవస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.


 


 

Latest News

 
వేమిరెడ్డి చాలా రిచ్.. ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు, అఫిడవిట్ వివరాలివే Fri, Apr 19, 2024, 07:54 PM
మర్రిచెట్టు తొర్రలో నోట్ల కట్టలు.. అక్కడికి ఎలా వచ్చాయో తెలిస్తే Fri, Apr 19, 2024, 07:50 PM
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా.. కేసులు మాత్రం Fri, Apr 19, 2024, 07:46 PM
ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ చేస్తున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 07:42 PM
ఆ నాలుగు చోట్లా అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ?.. ఆయనకు మాత్రం బంపరాఫర్! Fri, Apr 19, 2024, 07:38 PM