by సూర్య | Fri, Oct 11, 2019, 11:40 AM
తమిళనాడు : ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి ఎడప్పడి కె పళనిస్వామి, పన్నీర్ సెల్వం తదితరులు మోడీకి స్వాగతం పలికారు.
Latest News