by సూర్య | Sat, Aug 24, 2019, 10:18 PM
కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు అరుణ్ జైట్లీ మృతిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ సంతాపం తెలిపారు. శనివారం అయన కార్యాలయం నుంచి ఈ మేరకు ఓ ప్రకటనవిదూడ లైంది
ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ జైట్లీ కన్నుమూయడంపై గవర్నర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అరుణ్ జైట్లీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు. ఆయన కుటుంబం ధైర్యంగా ఉండాలన్నారు.
Latest News