ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం

by సూర్య | Sat, Aug 24, 2019, 10:12 PM

 తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని శ‌నివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం దర్శించుకున్నారు.


ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న  ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంకు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ టిటిడి తిరుప‌తి జెఈవో  పి.బ‌సంత్‌కుమార్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ద‌ర్శ‌నానంతరం వస్త్రం, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM