by సూర్య | Sat, Aug 24, 2019, 10:08 PM
తిరుమలలో దళారీ వ్యవస్థను రూపుమాపుతామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధుల పేర్ల మీద కొందరు పీఆర్వోలమని చెప్పుకుంటూ దళారీ వ్యవస్థను నడుపుతున్నారని, ఇప్పటికే విచారణ జరిపి కొందరు దళారులను అరెస్టు చేశామన్నారు.
కొందరు ప్రజాప్రతినిధుల లేఖలను దుర్వినియోగం చేస్తున్నారని, వీవీఐపీ కోటాలో వచ్చే ఒక్కో టికెట్ను రూ.14-15 వేలకు అమ్ముకుంటున్నారని, నిఘా పెట్టి కొంత మంది దళారులను పట్టుకున్నామన్నారు
Latest News