by సూర్య | Sat, Aug 24, 2019, 08:40 PM
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పార్థివదేహానికి నివాళులర్పించేందుకు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు జైట్లీ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అటునుంచి నేరుగా అయన హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉంది అని పార్టీ వర్గాల ల భోగట్టా
Latest News