పోలవరం ప్రాజెక్టుపై జగన్ ఉన్నత స్థాయి సమీక్ష

by సూర్య | Sat, Aug 24, 2019, 08:21 PM

రివెర్స్ టెండరింగ్ పై హైకోర్ట్  మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై తాడేపల్లి నివాసంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దీనిపై కీలక చర్చలు జరిపారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలగకుండా పోలవరం ప్రాజెక్టు విషయంలో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఈ భేటీలో చర్చించారు. సమీక్షలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాధ్ దాస్, అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీ రామ్ పాల్గొన్నారు. 



 


Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM