తిరుమల శ్రీవారికి ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ రూ.2 కోట్లు విరాళం

by సూర్య | Sat, Aug 24, 2019, 07:11 PM

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ అధినేతలు సందర్శించారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం శ్రీవారి అన్న ప్రసాద పథకానికి రూ. కోటి, శ్రీవాణి పథకానికి రూ.కోటి విరాళంగా ఇచ్చారు. రూ.2 కోట్ల చెక్కును తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ అధినేతలు అంందజేశారు.


 

Latest News

 
3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన Fri, Mar 29, 2024, 10:00 AM
మూడో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర Fri, Mar 29, 2024, 09:37 AM
తిరుమలలో భక్తుల రద్దీ Fri, Mar 29, 2024, 09:27 AM
చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు Fri, Mar 29, 2024, 09:13 AM
గుడ్‌ ఫ్రై డే, ఈస్టర్‌ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు Fri, Mar 29, 2024, 09:12 AM