ఈ-కేవైసీ ఇక్కట్లపై స్పందించిన చంద్రబాబు

by సూర్య | Sat, Aug 24, 2019, 01:47 PM

ఈ-కేవైసీ ఇక్కట్లపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అదనపు కౌంటర్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు. రేషన్‌కు ఆధార్‌ అనుసంధానం చేయడంతో మీ సేవా కేంద్రాల దగ్గర ప్రజలు బారులు తీరారు. గంటల తరబడి క్యూలో నిలబడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కౌంటర్ల దగ్గర ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా సర్కార్‌‌ను మాజీ సీఎం కోరారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM