by సూర్య | Fri, Aug 23, 2019, 07:09 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మార్పు ప్రచారంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. రాజధానిని పదేపదే మార్చిన మహ్మద్బీన్ తుగ్లక్ గురించి పుస్తకాల్లో చదువుకున్నామని, ఇప్పుడు మళ్లీ అదేపని చేసి ముఖ్యమంత్రి జగన్ మరో తుగ్లక్లా చరిత్రలో ఎక్కకూడదని భగవంతుణ్ని కోరుకుంటున్నాంటూ ఆయన ట్వీట్టర్లో పోస్టు చేశారు.