by సూర్య | Fri, Aug 23, 2019, 02:28 PM
వైఎస్ హయాంలో జరిగిన ఫోక్స్ వ్యాగన్ వ్యవహారంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు సమన్లు జారీ అయ్యాయి. హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టు బొత్సకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 12న హాజరుకావాలని బొత్సకు న్యాయస్థానం సూచించింది.
Latest News