వాషింగ్టన్‌ డీసీలో జగన్‌కు ఘనంగా వీడ్కోలు

by సూర్య | Thu, Aug 22, 2019, 07:09 PM

అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వాషింగ్టన్‌ డీసీ నుండి చికాగోకు పయనమయ్యారు. ఈ సందర్భంగా డీసీకి చెందిన స్థానిక ప్రవాసులు జగన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. గొలుగూరి శ్రీనివాస త్రిమూర్తి రెడ్డి కుటుంబ సభ్యులు జగన్‌కు అమెరికా క్యాపిటల్‌ నమూనాను జ్ఞాపికగా బహుకరించారు. తన పర్యటన విజయవంతం కావడానికి సాయపడిన డీసీ ప్రవాసులకు జగన్‌ ధన్యవాదాలు తెలిపారు.


 

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM