చిదంబరం లొంగిపోయి ఉంటే గౌరవంగా ఉండేది : బీజేపీ

by సూర్య | Thu, Aug 22, 2019, 05:28 PM

న్యూఢిల్లీ :  కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం లొంగిపోయి ఉంటే హుందాగా ఉండేదని బిజెపి ఎంపీ సత్యపాల్‌ సింగ్‌ అన్నారు. చిదంబరం దేశ రాజకీయాల్లో ఆయన ఎన్నో బాధ్యతలు చేపట్టారని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను నమ్మలేకపోతున్నానని ఆయన అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన సత్యపాల్ సింగ్  కేంద్ర హోం మంత్రిగా, ఆర్థిక మంత్రిగా చిదంబరం ఎంతో సేవ చేశారని,   కోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత  లొంగిపోయి ఉంటే  గౌరవాన్ని కాపాడుకునే వారని అన్నారు.

Latest News

 
ఏటీఎం వ్యాన్ లో రూ.65 లక్షలు నగదు చోరీ Fri, Apr 19, 2024, 03:10 PM
అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఉండాలి Fri, Apr 19, 2024, 03:07 PM
80 కుటుంబాలు వైసిపి లో చేరిక Fri, Apr 19, 2024, 03:05 PM
పాఠశాలకు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే! Fri, Apr 19, 2024, 03:03 PM
ఆర్ ఓ కార్యాలయం వద్ద బందోబస్తు Fri, Apr 19, 2024, 02:56 PM