చిదంబరం సహకరించడం లేదు : కోర్టులో సిబిఐ

by సూర్య | Thu, Aug 22, 2019, 05:26 PM

న్యూఢిల్లి :  ఐఎన్‌ఎక్స్‌ మనీ ల్యాండరింగ్‌ కేసులో విచారణకు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తమకు ఏమాత్రం సహకరించడం లేదని సిబిఐ కోర్టుకు తెలియజేసింది. మనీ ల్యాండరింగ్‌కు ఐఎన్‌ఎక్స్‌ క్లాసికల్‌ ఉదాహరణ అని సిబిఐ పేర్కొంది. తమ ప్రశ్నలకు చిదంబరం జవాబులు దాటవేయడమో, మౌనంగా ఉండటమో చేస్తున్నారని సిబిఐ కోర్టుకు చెప్పింది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM