by సూర్య | Thu, Aug 22, 2019, 10:48 AM
కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను సిబిఐ అధికారులు నేటి మధ్యాహ్నం 2 గంటలకు సిబిఐ కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న చిదంబరాన్ని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. రాత్రంతా సిబిఐ హెడ్ క్వార్టర్ట్స్లోనే చిదంబరం ఉన్నారు. సిబిఐ అధికారులు రాత్రంతా చిదంబరాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు.
Latest News