మధ్యాహ్నం 2 గంటలకు సిబిఐ కోర్టుకు చిదంబరం

by సూర్య | Thu, Aug 22, 2019, 10:48 AM

కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను సిబిఐ అధికారులు నేటి మధ్యాహ్నం 2 గంటలకు సిబిఐ కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న చిదంబరాన్ని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. రాత్రంతా సిబిఐ హెడ్‌ క్వార్టర్ట్స్‌లోనే చిదంబరం ఉన్నారు. సిబిఐ అధికారులు రాత్రంతా చిదంబరాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM