రేపు గోగ‌ర్భం డ్యామ్ వ‌ద్ద ఉద్యాన‌వ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో ఉట్లోత్స‌వం

by సూర్య | Thu, Aug 22, 2019, 12:04 AM

టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమ‌ల‌లోని గోగ‌ర్భం డ్యామ్ వ‌ద్ద ఆగ‌స్టు 23న గోకులాష్ట‌మి వేడుక‌లు నిర్వ‌హిస్తారు. ఇక్క‌డి ఉద్యాన‌వ‌నంలో వెల‌సిన కాళీయ‌మ‌ర్ధ‌నుడైన శ్రీ‌కృష్ణునికి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుండి 1 గంట మ‌ధ్య అభిషేకం, నైవేద్యం స‌మ‌ర్పిస్తారు. ఈ సంద‌ర్భంగా అన్న‌దానం, ఉట్లోత్స‌వం నిర్వ‌హిస్తారు.

Latest News

 
సీఎం జగన్‌ను హత్య చేసేందుకే దాడి.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు Thu, Apr 18, 2024, 07:18 PM
ట్రాక్టర్ ఢీకొని యువకుడికి గాయాలు Thu, Apr 18, 2024, 03:38 PM
మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించండి: కొరముట్ల Thu, Apr 18, 2024, 03:37 PM
కొండాపురంలో వారాల తరబడి నీళ్లు రావడం లేదు Thu, Apr 18, 2024, 03:33 PM
నేడు కె. వి. ఆర్. ఆర్ పురంలో ఎన్డీఏ కూటమి ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:30 PM