by సూర్య | Wed, Aug 21, 2019, 05:40 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాకులు ఒత్తిడికి గురికావడంతో నష్టాలను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 267 పాయింట్లు పతనమై 37,060కు పడిపోయింది. నిఫ్టీ 98 పాయింట్లు కోల్పోయి 10,918కి దిగజారింది.
Latest News