గుంటూరు వరద ముంపు బాధితులకు చంద్రబాబు పరామర్శ

by సూర్య | Wed, Aug 21, 2019, 05:37 PM

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా వరద ముంపు బాధితులను పరామర్శించారు. విపత్తుల సమయంలో నష్టపోయేది పేద ప్రజలేనని, ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉండాలని, వరదల గురించే తప్ప ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడనున్నారు. గ్రామాలలోకి వచ్చిన నేతలను నిలదీయాలని, ప్రభుత్వం బాధితులకు చేసిన సాయమేంటో.. ఇచ్చిన పరిహారమేంటో.. ఆదుకోవటానికి తీసుకున్న చర్యలేంటో నిలదీయాలన్నారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM