by సూర్య | Wed, Aug 21, 2019, 05:25 PM
ఢిల్లీ: ప్లాస్టిక్ ఉత్పత్తుల నియంత్రణకు రైల్వే మంత్రుత్వ శాఖ చర్యలు చేపట్టింది. మహత్మాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్పై నిషేధం విధించారు. ప్లాస్టిక్ వినియోగంపై అన్ని రైల్వే యూనిట్లకు రైల్వేశాఖ అదేశాలు జారీ చేసింది.
Latest News