రాజధాని మార్చడం అంటే తుగ్లక్‌ చర్యే : రామకృష్ణ

by సూర్య | Wed, Aug 21, 2019, 05:20 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మార్చడం అంటే… తుగ్లక్‌ చర్యేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. అమరావతిలో మంత్రి పెద్దిరెడ్డిని రామకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక కొరతపై ఫిర్యాదు చేశారు. అలాగే ఇసుక ధరలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇసుక కొరతతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అలాగే ఇసుక ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సీఎం రాష్ట్రంలో లేనప్పుడు రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు సరికాదని రామకృష్ణ అన్నారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM