పైసా ఖర్చు కాకుండా అమరావతిని అభివృద్ధి చేద్దామ నుకున్నా!

by సూర్య | Tue, Aug 20, 2019, 10:00 PM

పైసా ఖర్చు కాకుండా అమరావతిని అభివృద్ధి చేద్దామనుకున్నానని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే పనులన్నీ ఆపేశారని, ఏ సీఎం అయినా తన రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటారని, మన సీఎం పక్క రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇక్కడ పెట్టుబడులన్నీ మళ్లీ హైదరాబాద్‌కే వెళ్లిపోతున్నాయని, పోలవరం పనులు నిలిపేశారు, టెండర్లు రద్దు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. బందరు పోర్ట్‌ను వైఎస్ ప్రారంభించి పనులు నిలిపివేశారని, తాను బాధ్యతతో పనులు ప్రారంభిస్తే అవి కూడా ఆపేశారని చంద్రబాబు తెలిపారు  

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM