పార్సిల్ ఆఫీస్ లో రసాయన బాటిళ్ల కలకలం

by సూర్య | Tue, Aug 20, 2019, 08:04 PM

సికింద్రాబాద్ పోస్టాఫీస్ పార్సిల్ ఆఫీస్ లో రసాయన బాటిళ్ల కలకలం రేగింది. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో పేరుతో 50 రసాయన బాటిళ్లు పార్సిల్ ఆఫీస్ కు వచ్చాయి. పోస్టల్ అధికారులు బాటిళ్లను గుర్తించి పోలీసులకు సమాచారమివ్వగా పోలీసులు బాటిళ్లలో రసాయనాలపై ఆరాతీస్తున్నారు. బాటిల్స్ లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లుగా భావిస్తున్న పోలీసులు రసాయనాలను శాంపిల్స్ తీసుకొని ల్యాబ్స్ కు పంపించారు. మరోపక్క ఈ వ్యవహారంపై అధికారులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు.  



Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM