ఏసీబీ వలలో చాగల్లు ఆర్ఐ

by సూర్య | Tue, Aug 20, 2019, 04:14 PM

ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ సుబ్బారావు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ.2 వేలు లంచం తీసుకుంటున్న చాగల్లు రెవిన్యూ ఇన్స్పెక్టర్ గాది సుబ్బారావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.   చాగల్లు మండలం ఎస్.ముప్పవరం గ్రామానికి చెందిన అయినం దుర్గ ప్రసాద్ కి చెందిన 1.75 ఎకరాల పొలానికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఆర్ఐ సుబ్బారావు డిమాండ్ చేశాడు.  చాగల్లు తహశీల్దార్ కార్యాలయంలో  ఏసీబీ అధికారులు విచారణ కొనసాగుతోంది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM