మావోయిస్టుల దాడిలో జవానుకు గాయాలు

by సూర్య | Mon, Jun 24, 2019, 04:14 PM

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. హిరోలీ వద్ద ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి డీఆర్‌జీ(డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హిరోలీ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM