అర్థం లేకుండా మాట్లాడుతున్న జగన్‌: టీడీపీ నేత ఆలపాటి రాజా

by సూర్య | Mon, Jun 24, 2019, 01:19 PM

జగన్‌ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు. ప్రజావేదికను కూల్చివేస్తామన్న సీఎం జగన్‌ వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. ప్రజా వేదిక నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూనే కలెక్టర్ల సదస్సు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజావేదికలో టీడీపీ సామాగ్రిని చెప్పకుండా తొలగించారని విమర్శించారు.

Latest News

 
ఏపీలో ఎన్నికల వేళ ఈసీకి ఫిర్యాదుల వెల్లువ Sat, Apr 20, 2024, 12:33 PM
వైసిపి పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చెరికలు Sat, Apr 20, 2024, 12:30 PM
ఇంటి దొంగే అసలు దొంగ.. ఎస్పీ వెల్లడి Sat, Apr 20, 2024, 12:30 PM
ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ Sat, Apr 20, 2024, 12:28 PM
జగనన్న తోనే సంక్షేమాలు - చంద్రశేఖర్ Sat, Apr 20, 2024, 12:25 PM