by సూర్య | Mon, Jun 24, 2019, 01:19 PM
జగన్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు. ప్రజావేదికను కూల్చివేస్తామన్న సీఎం జగన్ వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. ప్రజా వేదిక నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూనే కలెక్టర్ల సదస్సు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజావేదికలో టీడీపీ సామాగ్రిని చెప్పకుండా తొలగించారని విమర్శించారు.
Latest News