కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రులపై విచారణకు సిజెఎం ఆదేశం

by సూర్య | Mon, Jun 24, 2019, 01:17 PM

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌, బీహార్‌ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్‌ పాండేలపై విచారణ చేపట్టాల్సిందిగా ముజఫర్‌పూర్‌ చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ (సిజెఎం) ఆదేశాలు జారీ చేశారు. ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధి సోకి అనేకమంది చిన్నారులు మృతి చెందిన ఘటనపై వారిద్దరిపైనా నిర్లక్ష్యం చేశారంటూ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి వారిపై విచారణ జరపాలని సిజెఎం ఆదేశాలు జారీ చేశారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM