by సూర్య | Mon, Jun 24, 2019, 01:17 PM
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్, బీహార్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండేలపై విచారణ చేపట్టాల్సిందిగా ముజఫర్పూర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ (సిజెఎం) ఆదేశాలు జారీ చేశారు. ముజఫర్పూర్లో మెదడువాపు వ్యాధి సోకి అనేకమంది చిన్నారులు మృతి చెందిన ఘటనపై వారిద్దరిపైనా నిర్లక్ష్యం చేశారంటూ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి వారిపై విచారణ జరపాలని సిజెఎం ఆదేశాలు జారీ చేశారు.
Latest News