29న పార్టీ ముఖ్య నేతలతో భేటీ : కుంతియా

by సూర్య | Mon, Jun 24, 2019, 01:02 PM

హైదరాబాద్ : ఈ నెల 29వతేదీన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికలపై ముఖ్య నేతలతో చర్చిస్తామన్నారు. జూలై 1,2,3 తేదీల్లో క్షేత్ర స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు కుంతియా తెలిపారు. ఎన్నికల్లో ఓటమిపై జూలై మొదటివారంలో సమీక్షించుకుంటామన్నారు. కోమటిరెడ్డి అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో తెలియదన్నారు. ఎవరు క్రమశిక్షణను ఉల్లంఘించిన చర్యలు తప్పవన్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM