by సూర్య | Mon, Jun 24, 2019, 12:36 PM
అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జనసేన పర్టీ కొత్త కమిటీలను పవన్ కల్యాణ్ ప్రకటించనున్నారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన పార్టీ కొత్త కమిటీలను విడుదల చేయనున్నారు.
Latest News