దోపిడీ సహించేది లేదు : వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

by సూర్య | Mon, Jun 24, 2019, 12:03 PM

అవినీతిరహిత పాలనే మా ప్రభుత్వ లక్ష్యం. అవినీతిని, దోపిడీని సహించేది లేదు" అని వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.జిల్లా క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ న‌వ‌ర‌త్నాల ల‌బ్దిదారుల జాబితాలు ప్ర‌తి ఒక్క‌రికి అందుబాటులో ఉంచాల‌ని, గ్రామ వాలంటీర్లు, పంచాయితీ కార్యాల‌యాల‌లో ఈ జాబితాలు ఉంచాల‌ని సూచించారు    వీటిలో అర్హుల‌పై ఖ‌చ్చితంగా దృష్టి సారించాల‌ని, అన‌ర్హులు జాబితాలో చోటు ద‌క్కితే వెను వెంట‌నే అధికారుల దృష్టికి తీసుకు రావటానికి వీల‌వుతుంద‌ని అన్నారు. పార‌ద‌ర్శ‌క‌త‌కు నెల‌వుగా వ్య‌వ‌స్ధ‌లు మార్చుకోవాల‌న్న‌దే త‌న ప్ర‌య‌త్న‌మ‌ని, ఇందుకు అధికారులు స‌హ‌క‌రించాల‌ని  అధికారుల‌కు సూచించారు సిఎం.  


 


 

Latest News

 
షాలీమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి.. 5 గంటలకుపైగా నరకం Fri, Mar 29, 2024, 07:57 PM
పోలీసుల్ని చూసి పారిపోయిన వ్యక్తి.. అతడ్ని పట్టుకుని ఆరా తీస్తే, మాములోడు కాదు Fri, Mar 29, 2024, 07:54 PM
చంద్రబాబుకు తలనొప్పిగా మారిన అభ్యర్థి ఎంపిక.. ఆ నియోజకవర్గం నుంచి ఏడుగురి పేర్లు Fri, Mar 29, 2024, 07:51 PM
నారా లోకేశ్ కాన్వాయ్‌లో రూ.8 కోట్ల క్యాష్ దొరికిందా..? వైరల్ అవుతోన్న వీడియోలో నిజమెంత. Fri, Mar 29, 2024, 07:48 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ ఒక్క రోజు దర్శన సమయం మార్పు Fri, Mar 29, 2024, 07:44 PM