సోమ‌వారం స్పంద‌న - త్వ‌ర‌లో ర‌చ్చ‌బండ‌

by సూర్య | Mon, Jun 24, 2019, 11:32 AM

స్పంద‌న - గ్రీవెన్ సెల్ కార్య‌క్ర‌మం ప్ర‌తి ప్ర‌భుత్వ కార్యాల‌యంలో జ‌రుపాల‌ని సిఎం జ‌గ‌న్ ఆదేశాలిచ్చారు. ప్ర‌తి కార్యాల‌యంలో ప్ర‌జ‌ల స‌మస్య‌ల‌పై అందే విన‌తులు తీసుకుని ఖ‌చ్చితంగా ర‌సీదు అందించాల‌ని, మోబైల్ నంబ‌ర్ ఇవ్వ‌టంతో పాటు స‌మ‌స్య ప‌రిస్కారాల‌కు త‌గిన స‌మ‌యం ముందే సూచించాల‌ని తెలిపారు. ర‌సీదుల పై ఇచ్చిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారంల‌పై క‌లెక్ట‌ర్లు, మండ‌ల అధికారులు సైతం ప‌రిశీలించాల‌ని, దీని వ‌ల్ల క్రింది స్థాయి అధికారుల‌లో ప‌రిష్కార‌ల వేగం పెరుగుతుంద‌ని అన్నారు.  త్వ‌ర‌లో త‌ను చేయ‌బోయే ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మంలో ఈ ర‌సీదుల‌పై స‌మీక్షిస్తాన‌ని చెప్పారు. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM