ప్ర‌జా వేదిక కూల్చేస్తాం : సిఎం జ‌గ‌న్

by సూర్య | Mon, Jun 24, 2019, 11:17 AM

అవినీతి, అక్ర‌మాల‌కు నెల‌వైన ప్ర‌జా వేదిక కూల్చేస్తామ‌ని ఏపి సిఎం జ‌గ‌న్ చెప్పారు. సోమ‌వారం ఆయ‌న క‌లెక్ట‌ర్ల కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ గ‌త ప్ర‌భుత్వం ప‌ర్యావ‌ర‌ణ‌, న‌దీ ప‌రివాహ‌క చ‌ట్టాల‌తో స‌హా అన్నింటినీ తుంగ‌లోకి తొక్కి ఎలాంటి అనుమ‌తులు లేకుండా ఈ భ‌వ‌నం నిర్మించింద‌ని, ఇలాంటి అక్ర‌మ భ‌వ‌నంలో స‌మావేశ పెట్ట‌డానికి కార‌ణం ఇందుకు సంబంధించిన వివ‌రాలు చెప్ప‌డానికే న‌ని తేల్చి చెప్పారు. పేద వాడు అక్ర‌మ క‌ట్ట‌డం క‌డితే కూల్చేసిన‌ట్టే, రాష్ట్రంలో అక్ర‌మ నిర్మాణాలపై దృష్టి సారిస్తామ‌ని అన్నారు.  ఈ క్ర‌మంలో  ఈ భ‌వ‌నంలో చేస్తున్న చివ‌రి మీటింగ్ ఇదేన‌ని, ముందుగా ప్ర‌జా వేదిక కూల్చి వేత‌తోనే ఆరంభించ‌నున్న‌ట్టు చెప్పారు. 

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM