by సూర్య | Mon, Jun 24, 2019, 12:11 AM
చిత్తూరు రూరల్ మండలంలో చర్లోపల్లిలో జరిగిన దారుణం వెనుక ఫ్యాక్షన్ తగాదాలు ఉండి ఉంటాయన్న దిశగా పోలీసులు దర్యాప్తు ఆరంభిం. ఇందుకు పంబందించిన వివరాల లోకి వెళితే..... చిత్తూరు రూరల్ మండలంలో చర్లోపల్లిలో ఓ ఇంట్లో నాటుబాంబు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. దీంతో సుధాకర్ అనే వ్యక్తి శరీరం తునాతునకలు అయింది. ప్రమాదంలో సుధాకర్ రెండంతస్తుల ఇల్లు కూలిపోవడంతోపాటు అతని శరీరం సుమారు వంద అడుగుల దూరంలో పడింది. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు
Latest News