చిత్తూరులో మ‌ళ్లీ ఫ్యాక్ష‌న్‌కి ఆజ్యం

by సూర్య | Mon, Jun 24, 2019, 12:11 AM

 చిత్తూరు రూరల్ మండలంలో చర్లోపల్లిలో జ‌రిగిన దారుణం వెనుక ఫ్యాక్ష‌న్ త‌గాదాలు ఉండి ఉంటాయ‌న్న దిశ‌గా పోలీసులు ద‌ర్యాప్తు ఆరంభిం. ఇందుకు పంబందించిన వివ‌రాల లోకి వెళితే..... చిత్తూరు రూరల్ మండలంలో చర్లోపల్లిలో ఓ ఇంట్లో నాటుబాంబు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. దీంతో సుధాకర్ అనే వ్యక్తి శరీరం తునాతునకలు అయింది. ప్రమాదంలో సుధాకర్ రెండంతస్తుల ఇల్లు కూలిపోవడంతోపాటు అతని శరీరం సుమారు వంద అడుగుల దూరంలో పడింది. గ్రామస్తులు అందించిన స‌మాచారం మేర‌కు  పోలీసులు   కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు   


 


 

Latest News

 
టీడీపీ లో చేరిన ప్రముఖ వైద్యులు రామయ్య నాయుడు Fri, Mar 29, 2024, 01:36 PM
వివేక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలి Fri, Mar 29, 2024, 01:36 PM
నేడు గిద్దలూరు కు భాస్కర్ రెడ్డి Fri, Mar 29, 2024, 01:35 PM
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే Fri, Mar 29, 2024, 01:34 PM
ఉదయం వైసీపీ పార్టీలో రాత్రికి టిడిపి పార్టీలో చేరికలు Fri, Mar 29, 2024, 01:32 PM