అంగ రంగ వైభవంగా టిటిడి గోపూజా

by సూర్య | Sat, Jun 22, 2019, 11:27 AM

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం లో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కర్నూలు శాఖ వారి ఆధ్వర్యంలో అంగ రంగ వైభవంగా గోపూజా -కుంకుమ అర్చన కార్యక్రమం ఘ‌నంగా జ‌రిగింది. ఇక్క‌డి శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో  శ్రీ ఆంజనేయస్వామి కి అభిషేకం, పంచామృత అభిషేకం,ఆకు పూజ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం ఆలయ ప్రాంగణంలో గోపూజా కార్యక్రమం నిర్వహించారు.సాయంత్రం గోమాతను మంత్రాలయంలోని పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమాలు అన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ,హిందూ ధర్మ ప్రచార పరిషత్  ధన్యవాదాలు తెలిపింది. ఆలయ అర్చకులు, భక్తులు,మహిళలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


 


 


 


 

Latest News

 
ఏపీలో బీఆర్ఎస్ పోటీ..? బీఫామ్ కోసం కేసీఆర్ వద్దకు లీడర్ Sat, Apr 20, 2024, 07:25 PM
అన్న దగ్గర కోట్లలో బాకీపడిన షర్మిల.. వదిన వద్ద కూడా అప్పులు..ఎంత ఆస్తి ఉందంటే Sat, Apr 20, 2024, 07:20 PM
కేజీఎఫ్ -3 ఏపీలోనే ఉంది.. చంద్రబాబు Sat, Apr 20, 2024, 07:16 PM
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM