by సూర్య | Fri, Jun 21, 2019, 05:04 PM
గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జిఎస్టి) కౌన్సిల్ 35వ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్మలా సీతారామన్ అధ్యక్షతన తొలిసారిగా జిఎస్టి కౌన్సిల్ సమావేశం జరుగుతోంది.
Latest News