35వ జిఎస్‌టి కౌన్సిల్‌ భేటీ ప్రారంభం

by సూర్య | Fri, Jun 21, 2019, 05:04 PM

గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ (జిఎస్‌టి) కౌన్సిల్‌ 35వ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత వహించారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన తొలిసారిగా జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశం జరుగుతోంది.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM