by సూర్య | Fri, Jun 21, 2019, 04:26 PM
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రిగా శుక్రవారం అమరావతి సచివాలయం 2వ బ్లాకులో పదవీ బాధ్యతలు చేపట్టిన వెల్లంపల్లి శ్రీనివాసరావుకు రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కురసాల కన్నబాబులు శుభాకాంక్షలు తెలిపారు.ఈమేరకు వారిరువురు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చాంబరుకు వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.అలాగే ఎంఎల్ఏ జోగి రమేశ్,ఇతర నేతలు సజ్జల రామచంద్రా రెడ్డి,పి వరప్రసాద్ తదితురులు శుభాంక్షలు తెలిపారు.
Latest News